కరోనా/అబుధాబి: కార్మికుల రాకపోకలపై షరతులు
- April 13, 2020
అబుధాబి: కరోనా ను కట్టడి చేసేందుకు యూఏఈ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా అబుధాబిలో పనిచేస్తున్న కార్మికుల కదలికలపై షరతులు విధించింది ప్రభుత్వం. కంపెనీలు తమ కార్మికులను అబుదాబి నుండి బయటకు పంపించడానికి ఇకపై అనుమతించరనీ, వారి ప్రయాణాన్ని అబుధాబి/అల్ ఐన్/అల్ ధఫ్రా పరిధిలో పరిమితం చేస్తారని, అంతే కాదు, ఇతర ఎమిరేట్ల నుండి కార్మికులు అబుధాబిలోకి ప్రవేశించడాన్ని కూడా నిషేధిస్తుంది అంటూ అబుధాబి మీడియా కార్యాలయం సోమవారం తెలిపింది. ఈ చర్య కార్మికుల ఆరోగ్యం మరియు భద్రతను కాపాడటానికి, కరోనా వ్యాపించటాన్ని తగ్గించడానికి నివారణ చర్యగా అభివర్ణించింది మీడియా కార్యాలయం.
.@AbuDhabiDED has taken further precautionary and preventative measures to protect the health and safety of workers from the spread of the novel coronavirus (Covid-19), reducing the likelihood of infection. pic.twitter.com/bFSzYaCbv3
— مكتب أبوظبي الإعلامي (@admediaoffice) April 13, 2020
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







