కరోనా వైరస్ ఇప్పట్లో తగ్గదు:WHO
- April 13, 2020
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచం నిరుత్సవ పరిచేలా ఓ వార్త చెప్పింది. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ముప్పునుంచి మానవాళి బయటపడే అవకాశాలు ఇప్పట్లో లేవని అభిప్రాయపడింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకూ ఈ వైరస్ ముప్పు పొంచివుందని డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి డా.డేవిడ్ నాబర్రో అంచనా వేశారు. వైరస్కు వ్యాక్సిన్ వచ్చేంతవరకూ ఈ వైరస్ మనల్ని వెంటాడే అవకాశాలు కనిపిస్తున్నాయని స్పష్టం చేశారు.
ఇదీలావుంటే దేశంలో రేపటితో ముగియనున్న లాక్డౌన్ కొనసాగింపుపై రేపే స్పష్టత రానుంది. ప్రధాని నరేంద్రమోదీ రేపు ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ ప్రసంగంలో లాక్డౌన్ పొడిగింపుపై ప్రకటన చేయనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







