మే 3 వరకు లాక్డౌన్ పొడిగింపు--మోదీ
- April 14, 2020
ఢిల్లీ:కరోనాను కట్టడి చేసేందుకు లాక్డౌన్ను మరో 21 రోజులు అంటే మే 3వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి మోదీ భారతదేశ ప్రజలకు సప్తపది అంటూ ఏడు మార్గదర్శకాలు సూచించారు. ఈ సప్తపది మార్గదర్శకాలు ఇవే...
1- వయస్సు పైబడిన పెద్దలను గౌరవించుకోవాలి
2- అత్యవసర విధుల్లో ఉన్న వారిని గౌరవించుకోవాలి
3- పేదలకు, అన్నార్తులకు మరింత సాయం చేద్దాం
4- ఏ ప్రైవేటు సంస్థ కూడా ఉద్యోగులపై వేటు వేయవద్దని సూచించింది.
5- రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి
6- ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి.. సుక్షితంగా ఉండాలి
7- భౌతిక దూరం పాటిస్తూ కరోనాను కంట్రోల్ చేయాలి
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







