కరోనాపై పోరుకు గూగుల్ సీఈఓ రూ.5కోట్ల విరాళం
- April 14, 2020
కరోనా మహమ్మారిపై ప్రపంచ వ్యాప్తంగా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో పలువురు విరాళాలు అందిస్తున్నారు. ఈ మహమ్మారి పోరుపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తనవంతు సాయం ప్రకటించారు. కరోనా కారణంగా ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకుంటున్న 'గివ్ ఇండియా' స్వచ్ఛంధ సంస్థకు సుందర్ పిచాయ్ రూ. 5 కోట్ల విరాళం ప్రకటించారు.
అయితే ఇప్పటికే గూగుల్ సంస్థ ఈ స్వచ్ఛంధ సంస్థకు 5 కోట్లు మొత్తాన్ని విరాళంగా ప్రకటించగా.. సుందర్ పిచాయ్ తాజాగా వ్యక్తిగత స్థాయిలో ఈ విరాళం ప్రకటించారు. దీంతో 'గివ్ ఇండియా' పిచాయ్కు ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపింది. అసంఘటిత రంగంలోకి వారి కోసం ఈ నిధులను వినియోగిస్తామని తెలిపింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు