కరోనాపై పోరుకు గూగుల్ సీఈఓ రూ.5కోట్ల విరాళం
- April 14, 2020
కరోనా మహమ్మారిపై ప్రపంచ వ్యాప్తంగా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో పలువురు విరాళాలు అందిస్తున్నారు. ఈ మహమ్మారి పోరుపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తనవంతు సాయం ప్రకటించారు. కరోనా కారణంగా ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకుంటున్న 'గివ్ ఇండియా' స్వచ్ఛంధ సంస్థకు సుందర్ పిచాయ్ రూ. 5 కోట్ల విరాళం ప్రకటించారు.
అయితే ఇప్పటికే గూగుల్ సంస్థ ఈ స్వచ్ఛంధ సంస్థకు 5 కోట్లు మొత్తాన్ని విరాళంగా ప్రకటించగా.. సుందర్ పిచాయ్ తాజాగా వ్యక్తిగత స్థాయిలో ఈ విరాళం ప్రకటించారు. దీంతో 'గివ్ ఇండియా' పిచాయ్కు ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపింది. అసంఘటిత రంగంలోకి వారి కోసం ఈ నిధులను వినియోగిస్తామని తెలిపింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







