కరోనాపై పోరుకు గూగుల్ సీఈఓ రూ.5కోట్ల విరాళం
- April 14, 2020
కరోనా మహమ్మారిపై ప్రపంచ వ్యాప్తంగా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో పలువురు విరాళాలు అందిస్తున్నారు. ఈ మహమ్మారి పోరుపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తనవంతు సాయం ప్రకటించారు. కరోనా కారణంగా ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకుంటున్న 'గివ్ ఇండియా' స్వచ్ఛంధ సంస్థకు సుందర్ పిచాయ్ రూ. 5 కోట్ల విరాళం ప్రకటించారు.
అయితే ఇప్పటికే గూగుల్ సంస్థ ఈ స్వచ్ఛంధ సంస్థకు 5 కోట్లు మొత్తాన్ని విరాళంగా ప్రకటించగా.. సుందర్ పిచాయ్ తాజాగా వ్యక్తిగత స్థాయిలో ఈ విరాళం ప్రకటించారు. దీంతో 'గివ్ ఇండియా' పిచాయ్కు ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపింది. అసంఘటిత రంగంలోకి వారి కోసం ఈ నిధులను వినియోగిస్తామని తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







