కరోనా వైరస్పై పుకార్లు: స్పందించిన ప్రభుత్వం
- April 16, 2020
మస్కట్: గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్, కోరోనా వైరస్ విషయంలో సర్క్యులేట్ అవుతున్న పుకార్లని ఎవరూ నమ్మవద్దని సూచించింది. కరోనా వైరస్కి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారిక వివరాలు వెల్లడిస్తున్నట్లు గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ పేర్కొంది. మస్కట్ బేకరీలో కరోనా వైరస్.. అంటూ జరుగుతున్న ప్రచారాన్ని అధికారులు ఖండించారు. ఏప్రిల్ 2న ఓ అధికారిక ప్రకటన వచ్చిందనీ, ఆ ప్రకటన ప్రకారం కరోనా నుంచి రికవర్ అయినవారి సంఖ్య 57 అంటూ గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ పాత ప్రకటన వివరాల్ని వెల్లడించింది. పుకార్ల పట్ల ఆకర్షితులవడం మంచిది కాదనీ, అదే సమయంలో ఫేక్ న్యూస్ని ప్రచారం చేయరాదని అధికారులు హెచ్చరించారు. ‘అధికారిక ప్లాట్ఫామ్ ద్వారా వివరాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నాం’ అని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







