తెలంగాణ:700 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
- April 16, 2020
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు గురువారం అనూహ్యంగా పెరిగాయి. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో.. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 700కి చేరింది. రాష్ట్రంలో ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గురువారం కరోనా బారిన పడి కోలుకున్న 68 మందిని డిశ్చార్జ్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 186 మందిని డిశ్చార్జ్ చేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







