కరోనా వైరస్:ప్రపంచవ్యాప్తంగా పెరిగిన కేసులు, మరణాలు
- April 17, 2020
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విజృంభణ ఆగకుండా కొనసాగుతూనే ఉంది. కరోనా కేసులు గత 24 గంటల్లోనే వేలాది పాజిటివ్ కేసులు నమోదైనట్టు నివేదికలు అందుతున్నాయి. అన్ని దేశాల్లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,182,058 కు చేరింది. ఇందులో మొత్తం లక్షా 45 వేల మంది మృత్యువాత పడ్డారు. ఇక 5.5 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,483,991 యాక్టీవ్ కేసులు ఉండగా. ఇందులో అత్యధికంగా అమెరికాలో ఉన్నాయి. అమెరికాలో అయితే ఏకంగా 6.77 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లోనే కొత్తగా 29 వేల కేసులు నమోదయ్యాయి.
అమెరికాలో మొత్తం 35 వేల మంది కరోనా బారిన పడి మరణించారు. ఇక యూకేలో గురువారం ఒక్కరోజే 861 మంది మరణించారు.. అలాగే ఫ్రాన్స్లో 753 మంది, ఇటలీలో 525 మంది, స్పెయిన్లో 503 మంది, బెల్జియంలో 417 మంది, జర్మనీలో 248 మంది, బ్రెజిల్లో 190 మంది, కెనడాలో 181 మంది నెదర్లాండ్స్లో 181 మంది, స్వీడన్ లో 130 మంది, టర్కీలో 125 మంది మృత్యువాత పడ్డారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







