ఉచిత పంపిణీ కోసం ఫేస్ మాస్క్లు తయారుచేస్తున్న 200 బహ్రెయినీ కుటుంబాలు
- April 22, 2020
మనామా:కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్, మాస్క్ల తయారీని దేశవ్యాప్తంగా ప్రారంభించింది. ఉచితంగా పౌరులు అలాగే నివాసితులకు వీటిని అందజేసేలా 200 బహ్రెయినీ కుటుంబాలు అలాగే ట్రైనీస్ గ్రాడ్యుయేట్స్ ద్వారా తయారు చేయిస్తున్నారు. మినిస్రీ& టాఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ - ఫ్యామిలీ ఛైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఐషా ముహమ్మద్ అల్ జాయెద్ మాట్లాడుతూ, 100,000 మెడికల్ మాస్క్లను నెల రోజుల్లోపు తయారు చేయాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు. రోజుకి 50 మాస్క్లు వారానికి 250 తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇంటి వద్దనే మాస్క్లు తయారవుతాయి.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







