రమదాన్: కర్ఫ్యూ సమయాల్లో మార్పులు
- April 22, 2020
రియాద్: కరోనా వైరస్ కర్ఫ్యూ సమయాల్ని రానున్న పవిత్ర రమదాన్ మాసం కోసం సడలిస్తున్నట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెసిడెంట్స్కి కొంత ఊరట లభిస్తుంది. అయితే పాక్షిక లాక్డౌన్ వున్న ప్రాంతాలకే ఇది వర్తిస్తుంది. పూర్తి లాక్డౌన్ వున్న ప్రాంతాల్లో అత్యవసర పనుల నిమిత్తం వచ్చేవారికి మాత్రమే ఉదయం 9 నుంచి రాత్రి 5 గంటల వరకు అనుమతిస్తారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం