రమదాన్: కర్ఫ్యూ సమయాల్లో మార్పులు
- April 22, 2020
రియాద్: కరోనా వైరస్ కర్ఫ్యూ సమయాల్ని రానున్న పవిత్ర రమదాన్ మాసం కోసం సడలిస్తున్నట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెసిడెంట్స్కి కొంత ఊరట లభిస్తుంది. అయితే పాక్షిక లాక్డౌన్ వున్న ప్రాంతాలకే ఇది వర్తిస్తుంది. పూర్తి లాక్డౌన్ వున్న ప్రాంతాల్లో అత్యవసర పనుల నిమిత్తం వచ్చేవారికి మాత్రమే ఉదయం 9 నుంచి రాత్రి 5 గంటల వరకు అనుమతిస్తారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







