రమదాన్: కర్ఫ్యూ సమయాల్లో మార్పులు
- April 22, 2020
రియాద్: కరోనా వైరస్ కర్ఫ్యూ సమయాల్ని రానున్న పవిత్ర రమదాన్ మాసం కోసం సడలిస్తున్నట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెసిడెంట్స్కి కొంత ఊరట లభిస్తుంది. అయితే పాక్షిక లాక్డౌన్ వున్న ప్రాంతాలకే ఇది వర్తిస్తుంది. పూర్తి లాక్డౌన్ వున్న ప్రాంతాల్లో అత్యవసర పనుల నిమిత్తం వచ్చేవారికి మాత్రమే ఉదయం 9 నుంచి రాత్రి 5 గంటల వరకు అనుమతిస్తారు.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







