అబుధాబి బస్‌ సర్వీసు శనివారం నుంచి పునఃప్రారంభం

- April 23, 2020 , by Maagulf
అబుధాబి బస్‌ సర్వీసు శనివారం నుంచి పునఃప్రారంభం

అబుధాబి, పబ్లిక్‌ బస్‌ సర్వీసుల్ని ఏప్రిల్‌ 24 ఉదయం 06 గంటల నుంచి  బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభిస్తుందని రవాణా శాఖ తెలిపింది.గురువారం ఉదయం నుంచి ప్రభుత్వ బస్సు సర్వీసుల 48 గంటల స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆ విభాగం తెలిపింది.కరోనావైరస్ను అరికట్టడానికి యూ.ఏ.ఈ అధికారులు చేస్తున్న తీవ్రమైన ప్రయత్నాల్లో ఇది భాగం.
 

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

 

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com