పోస్ట్ ఆఫీసెస్ ద్వారా సర్వీసెస్ని రద్దు చేసిన ట్రాఫిక్
- April 23, 2020
మనామా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, ట్రాఫిక్ సర్వీసుల్ని పోస్ట్ ఆఫీసెస్ ద్వారా అందించే ప్రక్రియను మే నెల నుంచి రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇ-సర్వీసెస్ని అభివృద్ధి చేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇ-ఛానెల్స్ ద్వారా అప్లికేషన్స్ ఇకపై ప్రాసెస్ చేయబడ్తాయి. గవర్నమెంట్ పోర్టల్, స్మార్ట్ ఫోన్ అప్లికేషన్స్ అలాగే సదాద్ డివైజెస్ ద్వారా ఈ సేవలు అందుబాటులో వుంటాయి. డ్రైవింగ్ లైసెన్సుల్ని పంపించడానికి మాత్రమే పోస్ట్ ఆఫీసుల్లో ట్రాఫిక్ సర్వీసుల్ని వినియోగిస్తారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం