ఆమ్నెస్టీ షెల్టర్స్లో 15,000కి పైగా ఇల్లీగల్ రెసిడెంట్స్
- April 28, 2020
కువైట్:కువైట్ ఇటీవల ప్రకటించిన ఆమ్నెస్టీ నేపథ్యంలో ఇల్లీగల్ రెసిడెంట్స్, పెద్ద సంఖ్యలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ముందుకొస్తున్నారు. వివిధ దేశాలకు చెందిన దాదాపు 17,770 మంది రెసిడెన్సీ ఉల్లంఘనులు అమ్నెస్టీని పొందుతున్నారు. వీరిలో 2000 ఫిలిప్పినో జాతీయులు దేశం విడిచి వెళ్ళగా, 15,700 మంది మినిస్ట్రీ ఏర్పాటు చేసిన షెల్టర్స్లో వున్నారు. వారంతా తమ తమ దేశాలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. కాగా, 4,500 మంది ఇండియన్స్ ఈ ఆమ్నెస్టీ(క్షమాబిక్ష) పొందినట్లు తెలుస్తోంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







