డెత్ పెనాల్టీ కేసుల సంఖ్యను కోరిన సెక్యూరిటీ ఏజెన్సీస్
- April 28, 2020
జెడ్డా: వివిధ కేసుల్లో డెత్ పెనాల్టీ పొందిన మైనర్స్ వివరాల్ని అందించాలని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అలాగే ప్రెసిడెన్సీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీని హయ్యర్ అథారిటీస్ కోరడం జరిగింది. అరెస్ట్ చేసిన సమయంలో వారి వయసు ఎంత.? అనేదానిపై హయ్యర్ అథారిటీస్కి సమాచారం ఇవ్వాల్సి వుంటుంది. డెత్ పెనాల్టీ విషయంలో రివ్యూ పిటిషన్స్కి అవకాశం కల్పించాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూషన్కి సూచనలు చేశారు. నేరాలకు పాల్పడే మైనర్స్కి డెత్ పెనాల్టీ విధించరాదని కింగ్ సల్మాన్ డిక్రీ విడుదల చేయడం జరిగింది. ఈ డిక్రీ ప్రకారం డెత్ పెనాల్టీని న్యాయస్థానాలు విధించినా, మైనర్లకు ఆ శిక్ష అమలు చేయరు. జ్యువైనెల్ డిఫెండెంట్స్కి సంబంధించి లా సూట్స్ విషయంలో మార్పులు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి ఆదేశాలు వెళ్ళాయి.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







