COVID-19/అబుధాబి: మే 1 నుండి పాక్షికంగా ప్రారంభం కానున్న కాన్సులర్ సేవలు
- April 28, 2020
అబుధాబి: అబుధాబిలోని ఇండియన్ మిషన్ కాన్సులర్ సేవలను మే 1 నుండి పాక్షికంగా ప్రారంభిస్తాయని అబుధాబిలోని భారత రాయబార కార్యాలయం మంగళవారం ప్రకటించింది.
ఐవిఎస్ ఇంటర్నేషనల్ (ఐవిఎస్ గ్లోబల్ సర్వీసెస్, అబుధాబి విశ్వవిద్యాలయ భవనం, అల్ నహ్యాన్ క్యాంప్ ఏరియాలో 7 వ అంతస్తు, మురూర్ రోడ్) ద్వారా సేవలు పాక్షికంగా తిరిగి ప్రారంభించబడ్డాయి. ధృవీకరణ సేవలు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. సెంటర్ లో తగిన సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలి. దరఖాస్తుదారులు అపాయింట్మెంట్ కోసం [email protected] వద్ద ఐవిఎస్కు ముందస్తు ఇమెయిల్ పంపాలని అభ్యర్థించారు. దరఖాస్తుదారుకు ఏదైనా అత్యవసర ధృవీకరణ అవసరాలు ఉంటే, వారు [email protected] వద్ద రాయబార కార్యాలయానికి వ్రాయవచ్చు అని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







