ఏడుగుర్ని అరెస్ట్ చేసిన రాయల్ ఒమన్ పోలీస్
- May 02, 2020
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, ‘ఖాత్’ని దోఫార్ గవర్నరేట్లోకి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఏడుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. వీరంతా అరబ్ జాతీయులేనని గుర్తించారు. 3 వేలకు పైగా ఖాత్ ప్యాకెట్లను మూడు బోట్లలో స్మగుల్ చేస్తున్నట్లు కోస్ట్గార్డ్ గుర్తించింది. నిందితుల్ని అరెస్ట్ చేశామనీ, వారి నుంచి ఖాత్ని స్వాధీనం చేసుకున్నామని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఇదిలా వుంటే, వాహనంతో ప్రమాదకర స్టంట్లు చేస్తున్న ఓ వ్యక్తిని నార్త్ అల్ బతినాలో అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు