గలేరియా అల్ మర్యాహ్ ఐలాండ్ షాపింగ్ మాల్ పునఃప్రారంభం
- May 02, 2020
అబుధాబి:మే 2 నుంచి గలేరియా అల్ మర్యాహ్ ఐలాండ్ సెంటర్ పునఃప్రారంభమయ్యింది. అబుధాబి గ్లోబల్ మార్కెట్ మరియు అబుధాబి ఎకనమిక్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షన్స్ అనంతరం ఈ సెంటర్ ప్రారంభానికి అనుమతులిచ్చినట్లు అధికారులు తెలిపారు. కేవలం 30 శాతం మంది కస్టమర్ కెపాసిటీతో గలేరియా అందుబాటులోకి వచ్చింది. పార్కింగ్ స్పేస్ని తగ్గించడం, ఫుడ్ ఔట్లెట్స్ని రివైజ్ చేయడం వంటివి పూర్తి చేశాక అనుమతులు మంజూరు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఎంప్లాయీస్ మరియు షాపర్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు తీసుకున్నారు. రమదాన్ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాల్ తెరిచి వుంటుంది. సూపర్ మార్కెట్స్ మరియు ఫార్మసీస్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి వుంటాయి.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన