అందుబాటులో అవసరమైన ఫుడ్ సప్లయ్స్
- May 06, 2020
మనామా:మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం, దేశంలో అవసరమైన మేర ఫుడ్ సప్లయ్స్ వున్నట్లు స్పష్టం చేసింది. ఓ వినియోగదారుడు, ఓ స్టోర్ నుంచి కొన్ని గూడ్స్ అలాగే ఫుడ్ స్టఫ్ కొనుగోలు చేయగా, కొన్ని రోజులకే అవి పాడైపోయాయి. దాంతో, ఫుడ్ స్టఫ్ విషయమై సదరు వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. తాను ఖరీదు చేసిన మొత్తాన్ని తిరిగివ్వాలని డిమాండ్ చేశాడు ఆ వినియోగదారుడు. అయితే సదరు స్టోర్, వినియోగదారుడి రిక్వెస్ట్ని తిరస్కరించింది. కాగా, పెద్దమొత్తంలో ఫుడ్ని కొనుగోలు చేయడం మంచిది కాదనీ, సరైన ప్లానింగ్ లేకుండా, అవసరాన్ని మించి కొనుగోలు చేస్తే ఇలాంటి పరిస్థితులే వస్తాయని పేర్కొంది. ఫుడ్ స్టఫ్స్ని అవసరానికి తగ్గట్టు మాత్రమే కొనుగోలు చేయాలనీ, సరైన స్టోరేజ్ ఫెసిలిటీ లేనప్పుడు కొనుగోలు చేయడం మంచిది కాదని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







