అందుబాటులో అవసరమైన ఫుడ్ సప్లయ్స్
- May 06, 2020
మనామా:మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం, దేశంలో అవసరమైన మేర ఫుడ్ సప్లయ్స్ వున్నట్లు స్పష్టం చేసింది. ఓ వినియోగదారుడు, ఓ స్టోర్ నుంచి కొన్ని గూడ్స్ అలాగే ఫుడ్ స్టఫ్ కొనుగోలు చేయగా, కొన్ని రోజులకే అవి పాడైపోయాయి. దాంతో, ఫుడ్ స్టఫ్ విషయమై సదరు వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. తాను ఖరీదు చేసిన మొత్తాన్ని తిరిగివ్వాలని డిమాండ్ చేశాడు ఆ వినియోగదారుడు. అయితే సదరు స్టోర్, వినియోగదారుడి రిక్వెస్ట్ని తిరస్కరించింది. కాగా, పెద్దమొత్తంలో ఫుడ్ని కొనుగోలు చేయడం మంచిది కాదనీ, సరైన ప్లానింగ్ లేకుండా, అవసరాన్ని మించి కొనుగోలు చేస్తే ఇలాంటి పరిస్థితులే వస్తాయని పేర్కొంది. ఫుడ్ స్టఫ్స్ని అవసరానికి తగ్గట్టు మాత్రమే కొనుగోలు చేయాలనీ, సరైన స్టోరేజ్ ఫెసిలిటీ లేనప్పుడు కొనుగోలు చేయడం మంచిది కాదని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..