12 ఏళ్ళ లోపు పిల్లలు, 60 ఏళ్ళ పైబడిన వారి పై నిషేధం
- May 06, 2020
దుబాయ్: మాల్స్, రిటెయిల్ షాప్స్ మరియు సూపర్ మార్కెట్లలోకి 12 ఏళ్ళ చిన్నారులు అలాగే 60 ఏళ్ళ పైబడిన వృద్ధులకు ప్రవేశాన్ని నిషేధిస్తూ యూఏఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ గ్రూపువారిలో తీవ్రత ఎక్కువగా వుండే అవకాశం వున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, యూఏఈలో ఇప్పటిదాకా 15,192 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 146 మంది మృత్యువాత పడ్డట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. పెద్దవారు, అందునా పలు రకాల ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నవారిపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. కాగా, ఏప్రిల్ 22 నుంచి యూఏఈలో మాల్స్ తెరుచుకున్నాయి. అయితే కొన్ని నిబంధనలు ఇంకా అమల్లోనే వున్నాయి. మార్చి 23న మాల్స్, షాపింగ్ సెంటర్స్, కమర్షియల్ సెంటర్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!