కరోనా వైరస్పై పోరాటం: దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ వార్నింగ్
- May 06, 2020
దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్, మోసగాళ్ళ విషయంలో భారత జాతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. రీపాట్రియేషన్ ప్లాన్స్కి సంబంధించి మోసగాళ్ళు పొంచి వుంటారనీ, వారి పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది ఇండియన్ కాన్సులేట్. స్వదేశానికి తిరిగి వెళ్ళాలనుకునేవారు తమ వివరాలు చెప్పాలని కోరుతూ, బ్యాంక్ డిటెయిల్స్ అలాగే ఓటీపీ అడుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఆయా విమానయాన సంస్థలకు మాత్రమే నిర్ధారిత మొత్తాల్లో టిక్కెట్ ధరలు చెల్లించాల్సి వుంటుందనీ, మద్యవర్తులకు అస్సలేమాత్రం ఆస్కారమివ్వవద్దనీ, మే 7 నుంచి మాత్రమే రీపాట్రియేషన్ కోసం విమానాలు పనిచేస్తాయని తెలిపారు అధికారులు. ఎయిర్ ఇండియా, ఈ ప్రత్యేక విమానాల్ని నడుపుతోంది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!