కరోనా వైరస్పై పోరాటం: దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ వార్నింగ్
- May 06, 2020
దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్, మోసగాళ్ళ విషయంలో భారత జాతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. రీపాట్రియేషన్ ప్లాన్స్కి సంబంధించి మోసగాళ్ళు పొంచి వుంటారనీ, వారి పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది ఇండియన్ కాన్సులేట్. స్వదేశానికి తిరిగి వెళ్ళాలనుకునేవారు తమ వివరాలు చెప్పాలని కోరుతూ, బ్యాంక్ డిటెయిల్స్ అలాగే ఓటీపీ అడుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఆయా విమానయాన సంస్థలకు మాత్రమే నిర్ధారిత మొత్తాల్లో టిక్కెట్ ధరలు చెల్లించాల్సి వుంటుందనీ, మద్యవర్తులకు అస్సలేమాత్రం ఆస్కారమివ్వవద్దనీ, మే 7 నుంచి మాత్రమే రీపాట్రియేషన్ కోసం విమానాలు పనిచేస్తాయని తెలిపారు అధికారులు. ఎయిర్ ఇండియా, ఈ ప్రత్యేక విమానాల్ని నడుపుతోంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







