కరోనా వైరస్: 100,000 దిర్హామ్ ల జరీమానా, జైలు
- May 08, 2020
యూఏఈ:నేషనల్ సేఫ్టీ నేపథ్యంలో యూఏఈలో కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఆరు నెలల వరకు జరీమానా, 100,000 దిర్హామ్ ల జరీమానా విధించేలా ఈ చట్టాన్ని రూపొందించారు. నేషనల్ ఎమర్జన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) సూచనల మేరకు ఈ చట్టాన్ని రూపొందించారు. ‘స్టే హోం’ ఇనీషియేటివ్లో భాగంగా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు