వేరే దేశాన్ని అవమానించినందున కేసులో
- January 29, 2016
సైడర్ క్రైమ్ డైరెక్టరేట్ సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి వేరే దేశాన్ని అవమానించినట్లు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిపై నేరారోపణకు సంబంధించిన ఆధారాల సేకరణ పూర్తయ్యింది. జనవరి 31న 9వ లా క్రిమినల్ కోర్ట్లో విచారణ జరుగుతుంది. ప్రస్తుతం నిందితుడు కస్టడీలో ఉన్నాడు. సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారానికి పాల్పడి, ర్యాలీలు, ఆందోళనలకు కారణమయ్యాడని, ఇది బహ్రెయిన్ చట్టాలు నిబంధనలను అతిక్రమించడమేనని వాదనలు వినిపించాయి. మొబైల్ ఫోన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోబడిన ఆధారాలు, ఇతర మరికొన్ని ఆధారాలను సేకరించి, దోషిగా అతన్ని నిర్ధారించేందుకు చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







