వేరే దేశాన్ని అవమానించినందున కేసులో
- January 29, 2016
సైడర్ క్రైమ్ డైరెక్టరేట్ సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి వేరే దేశాన్ని అవమానించినట్లు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిపై నేరారోపణకు సంబంధించిన ఆధారాల సేకరణ పూర్తయ్యింది. జనవరి 31న 9వ లా క్రిమినల్ కోర్ట్లో విచారణ జరుగుతుంది. ప్రస్తుతం నిందితుడు కస్టడీలో ఉన్నాడు. సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారానికి పాల్పడి, ర్యాలీలు, ఆందోళనలకు కారణమయ్యాడని, ఇది బహ్రెయిన్ చట్టాలు నిబంధనలను అతిక్రమించడమేనని వాదనలు వినిపించాయి. మొబైల్ ఫోన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోబడిన ఆధారాలు, ఇతర మరికొన్ని ఆధారాలను సేకరించి, దోషిగా అతన్ని నిర్ధారించేందుకు చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









