వేరే దేశాన్ని అవమానించినందున కేసులో
- January 29, 2016
సైడర్ క్రైమ్ డైరెక్టరేట్ సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి వేరే దేశాన్ని అవమానించినట్లు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిపై నేరారోపణకు సంబంధించిన ఆధారాల సేకరణ పూర్తయ్యింది. జనవరి 31న 9వ లా క్రిమినల్ కోర్ట్లో విచారణ జరుగుతుంది. ప్రస్తుతం నిందితుడు కస్టడీలో ఉన్నాడు. సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారానికి పాల్పడి, ర్యాలీలు, ఆందోళనలకు కారణమయ్యాడని, ఇది బహ్రెయిన్ చట్టాలు నిబంధనలను అతిక్రమించడమేనని వాదనలు వినిపించాయి. మొబైల్ ఫోన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోబడిన ఆధారాలు, ఇతర మరికొన్ని ఆధారాలను సేకరించి, దోషిగా అతన్ని నిర్ధారించేందుకు చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







