వేరే దేశాన్ని అవమానించినందున కేసులో
- January 29, 2016
సైడర్ క్రైమ్ డైరెక్టరేట్ సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి వేరే దేశాన్ని అవమానించినట్లు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిపై నేరారోపణకు సంబంధించిన ఆధారాల సేకరణ పూర్తయ్యింది. జనవరి 31న 9వ లా క్రిమినల్ కోర్ట్లో విచారణ జరుగుతుంది. ప్రస్తుతం నిందితుడు కస్టడీలో ఉన్నాడు. సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారానికి పాల్పడి, ర్యాలీలు, ఆందోళనలకు కారణమయ్యాడని, ఇది బహ్రెయిన్ చట్టాలు నిబంధనలను అతిక్రమించడమేనని వాదనలు వినిపించాయి. మొబైల్ ఫోన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోబడిన ఆధారాలు, ఇతర మరికొన్ని ఆధారాలను సేకరించి, దోషిగా అతన్ని నిర్ధారించేందుకు చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
- వెదర్ అలెర్ట్..ఖతార్ లో భారీ వర్షాలు..!!
- SR324 మిలియన్లతో 2,191 మంది ఉద్యోగార్ధులకు మద్దతు..!!
- ఫోటోగ్రఫీ ప్రపంచ కప్ను గెలుచుకున్న ఒమన్..!!
- యూఏఈలో 17 కిలోల కొకైన్ సీజ్..!!
- బహ్రెయిన్ దక్షిణ గవర్నరేట్ కు WHO 'హెల్తీ గవర్నరేట్' హోదా..!!







