ఏపీలో కొత్తగా 36 కరోనా కేసులు నమోదు
- May 14, 2020
ఏపీలో రోజు రోజుకూ కరోనా విస్తరిస్తూనే ఉంది.. గురువారం కొత్తగా 36 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి రాష్ట్రంలో కేసుల సంఖ్య 2వేలు దాటింది. వలస కూలీలను మినహియిస్తే ఇప్పటికే రాష్ట్రంలో 2100 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 48 మంది మృతి చెందారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1192 మంది డిశ్చార్జ్ అయ్యారు.. దీంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 850కి తగ్గింది..
గురువారం నమోదైన కేసుల్లో నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 15 కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 9 మందికి నిర్ధారణ అయ్యింది. గుంటూరులో 5, కడప, కృష్ణా జిల్లాల్లో చెరో రెండు కేసులు నమోదు కాగా.. శ్రీకాకుళంలో మరో రెండు కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







