ముసాఫా శానిటేషన్ రెండో ఫేజ్ ప్రారంభం
- May 16, 2020
అబుధాబి: కరోనా వైరస్ నేపథ్యంలో ముసాఫా ప్రాంతంలో రెండో దశ శానిటేషన్ అలాగే కోవిడ్-19 పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమవుతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్, సంబంధిత శాఖలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఫస్ట్ ఫేజ్ క్యాంపెయిన్ విజయవంతంగా సాగడంతో, రెండో ఫేజ్ని కూడా అదే నిబద్ధతతో పూర్తి చేయనున్నారు. ఎంపిక చేసిన బ్లాకుల్లో నివసిస్తున్నవారు, ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు, సూచనలకు అనుగుణంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!







