ముసాఫా శానిటేషన్ రెండో ఫేజ్ ప్రారంభం
- May 16, 2020
అబుధాబి: కరోనా వైరస్ నేపథ్యంలో ముసాఫా ప్రాంతంలో రెండో దశ శానిటేషన్ అలాగే కోవిడ్-19 పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమవుతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్, సంబంధిత శాఖలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఫస్ట్ ఫేజ్ క్యాంపెయిన్ విజయవంతంగా సాగడంతో, రెండో ఫేజ్ని కూడా అదే నిబద్ధతతో పూర్తి చేయనున్నారు. ఎంపిక చేసిన బ్లాకుల్లో నివసిస్తున్నవారు, ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు, సూచనలకు అనుగుణంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...







