కరోనా వైరస్: అబుధాబి ఫీల్డ్ హాస్పిటల్ని సందర్శించిన షేక్ మొహమ్మద్
- May 19, 2020
అబుధాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, అబుధాబిలోని ఫీల్డ్ హాస్పిటల్ని సందర్శించారు. కరోనా వైరస్ నేపథ్యంలో మెడికల్ ప్రొవిజన్స్ సహా అనేక అంశాల్ని అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు షేక్ మొహమ్మద్. అందరం కలిసికట్టుగా కరోనా వైరస్ని ఎదుర్కోవాల్సి వుందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!







