కరోనా వైరస్తో చనిపోయిన పేరెంట్స్.. వారకి సిబ్లింగ్స్కి అజ్మన్ రూలర్ సాయం
- May 21, 2020అజ్మన్:సుప్రీం కౌన్సిల్ మెంబర్, అజ్మన్ రూలర్ షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నుయైమి, ఆరుగురు సుడానీ సిబ్లింగ్స్కి సాయం అందించేందుకు ముందుకొచ్చారు. సుడానీస్ సిబ్లింగ్స్ తల్లిదండ్రులు కరోనా వైరస్తో నెల రోజుల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. 57 ఏళ్ళ సుడానీ వ్యక్తి మే 18న మరణించగా, 23 రోజుల ముందు అతని భార్య చనిపోయారు కరోనా వైరస్తో. షేక్ హుమైద్, సుడానీస్ సిబ్లింగ్స్కి సంబంధించి జీవించడానికి అలాగే వారి చదువులకు, సోషల్ ఎక్స్పెన్సెస్ కోసం అయ్యే ఖర్చు భరించనున్నట్లు చెప్పారు. పిల్లలందరి వయసు నాలుగేళ్ళ నుంచి 16 ఏళ్ళ లోపు వుంటుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం