జమాల్ ఖషోగి హంతకులకు క్షమాభిక్ష
- May 22, 2020రియాద్: దారుణ హత్యకు గురైన జమాల్ ఖషోగి ఉదంతంలో దోషులకు క్షమాభిక్ష లభించింది. తన తండ్రిని చంపిన కిరాతకుల్ని క్షమించేస్తున్నట్లు జమాల్ ఖషోగి కుమారుడు సలాహ్ ఖషోగి చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించారు సలాహ్. తన కుటుంబం ఈ మేరకు నిర్ణయం తీసుకుందనీ, పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో అల్లా నిర్దేశించిన మార్గాన్ని అనుసరిస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు సలాహ్. 2018 అక్టోబర్ 2న టర్కీలోని ఇస్తాంబుల్లోగల సౌదీ కాన్సులేట్ వద్ద ఖష్తోగీని అత్యంత కిరాతకంగా హత్య చేశారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి