రేపే ఈద్-ఉల్-ఫితర్
- May 23, 2020సౌదీఅరేబియా:ఈద్-ఉల్-ఫితర్ను మే 24న జరపాలని సౌదీఅరేబియాలోని ముస్లిమ్ మతపెద్దలు నిర్ణయించారు. లడఖ్, కార్గిల్ ప్రాంతాల్లో నెలవంక కనిపించడంతో అక్కడ మే 23వతేదీనే ఈద్-ఉల్-ఫితర్ సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించారు.శనివారం సాయంత్రం నెలవంక దర్శనంపై ఆధారపడి ఉంటుంది.
ఇక గల్ఫ్ దేశాల్లో..శనివారం నెలవంక కనిపించే అవకాశముండటంతో మే 24న ఈద్-ఉల్-ఫితర్ సెలబ్రేట్ చేయాలని సౌదీ అధికారులు నిర్ణయించారు. రమదాన్ మాసం ఉపవాసాలు ఈ పండుగతో ముగియనున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా.. ఈద్ ప్రార్థనలతో పాటు పండుగ వేడుకలను ఇంటిలోనే ఉండి చేసుకోవాలని ముస్లిమ్ మతపెద్దలు సూచించారు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం