తెలంగాణ:కొత్తగా 52 కరోనా కేసులు
- May 23, 2020హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు 1813 కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ GHMC పరిధిలో 33 కేసులు, కొత్తగా 19 మంది వలస కూలీలకు కరోనా సోకింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 52 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 696 మంది చికిత్స పొందుతున్నారు. 1068 మంది డిచ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి 49 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్