అంతర్జాతీయ విమాన సర్వీసులు పునః ప్రారంభం పై కీలక ప్రకటన
- May 23, 2020
న్యూఢిల్లీ:అంతర్జాతీయ విమాన సర్వీసులు పునః ప్రారంభంపై కేంద్ర పౌరవిమానయానశాక మంత్రి హర్దీప్ సింగ్ కీలక ప్రకటన చేశారు. సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆయన విదేశీ సర్వీసులపై కూడా మాట్లాడారు. కరోనా వ్యాప్తి తగ్గినట్టు అనిపిస్తే.. జూన్ మధ్యలో గానీ, జులై చివరిలో కానీ ఈ సర్వీసులు ప్రారంభింస్తామని అని అన్నారు. అందరూ ఆగస్టు, సెప్టెంబర్ వరకూ అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం కావని భావిస్తున్నారని.. అయితే, అప్పటి వరకు ఎందుకు ఎదురు చూడాలని మంత్రి ప్రశ్నించారు. అంతా సవ్వంగా ఉంటే అంత కంటే ముందే ప్రారంభిస్తామని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు







