అంతర్జాతీయ విమాన సర్వీసులు పునః ప్రారంభం పై కీలక ప్రకటన
- May 23, 2020
న్యూఢిల్లీ:అంతర్జాతీయ విమాన సర్వీసులు పునః ప్రారంభంపై కేంద్ర పౌరవిమానయానశాక మంత్రి హర్దీప్ సింగ్ కీలక ప్రకటన చేశారు. సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆయన విదేశీ సర్వీసులపై కూడా మాట్లాడారు. కరోనా వ్యాప్తి తగ్గినట్టు అనిపిస్తే.. జూన్ మధ్యలో గానీ, జులై చివరిలో కానీ ఈ సర్వీసులు ప్రారంభింస్తామని అని అన్నారు. అందరూ ఆగస్టు, సెప్టెంబర్ వరకూ అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం కావని భావిస్తున్నారని.. అయితే, అప్పటి వరకు ఎందుకు ఎదురు చూడాలని మంత్రి ప్రశ్నించారు. అంతా సవ్వంగా ఉంటే అంత కంటే ముందే ప్రారంభిస్తామని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







