అంతర్జాతీయ విమాన సర్వీసులు పునః ప్రారంభం పై కీలక ప్రకటన
- May 23, 2020
న్యూఢిల్లీ:అంతర్జాతీయ విమాన సర్వీసులు పునః ప్రారంభంపై కేంద్ర పౌరవిమానయానశాక మంత్రి హర్దీప్ సింగ్ కీలక ప్రకటన చేశారు. సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆయన విదేశీ సర్వీసులపై కూడా మాట్లాడారు. కరోనా వ్యాప్తి తగ్గినట్టు అనిపిస్తే.. జూన్ మధ్యలో గానీ, జులై చివరిలో కానీ ఈ సర్వీసులు ప్రారంభింస్తామని అని అన్నారు. అందరూ ఆగస్టు, సెప్టెంబర్ వరకూ అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం కావని భావిస్తున్నారని.. అయితే, అప్పటి వరకు ఎందుకు ఎదురు చూడాలని మంత్రి ప్రశ్నించారు. అంతా సవ్వంగా ఉంటే అంత కంటే ముందే ప్రారంభిస్తామని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్
- దమాక్ ప్రాపర్టీస్ నుంచి మరో అద్భుతం – 'దమాక్ ఐలాండ్స్ 2' ప్రారంభం
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!







