పాడైపోయిన మాంసం విక్రయం: ఒకరి అరెస్ట్
- May 25, 2020
మస్కట్: అల్ దఖ్లియా గవర్నరేట్లోని నిజ్వాలో ఓ పౌరుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడు, పాడైపోయిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రీజినల్ మునిసిపాలిటీస్ అండ్ వాటర్ రిసోర్సెస్ - అల్ దఖ్లియా గవర్నరేట్ ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. నిందితుడు 352 లాంబ్ కర్కాసెస్ అలాగే 1,000 కిలోల చికెన్ని అనారోగ్యకరమైన విధానంలో స్టోర్ చేయగా, వాటిని ధ్వంసం చేశారు అధికారులు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







