పాడైపోయిన మాంసం విక్రయం: ఒకరి అరెస్ట్
- May 25, 2020
మస్కట్: అల్ దఖ్లియా గవర్నరేట్లోని నిజ్వాలో ఓ పౌరుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడు, పాడైపోయిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రీజినల్ మునిసిపాలిటీస్ అండ్ వాటర్ రిసోర్సెస్ - అల్ దఖ్లియా గవర్నరేట్ ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. నిందితుడు 352 లాంబ్ కర్కాసెస్ అలాగే 1,000 కిలోల చికెన్ని అనారోగ్యకరమైన విధానంలో స్టోర్ చేయగా, వాటిని ధ్వంసం చేశారు అధికారులు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







