పాడైపోయిన మాంసం విక్రయం: ఒకరి అరెస్ట్
- May 25, 2020
మస్కట్: అల్ దఖ్లియా గవర్నరేట్లోని నిజ్వాలో ఓ పౌరుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడు, పాడైపోయిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రీజినల్ మునిసిపాలిటీస్ అండ్ వాటర్ రిసోర్సెస్ - అల్ దఖ్లియా గవర్నరేట్ ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. నిందితుడు 352 లాంబ్ కర్కాసెస్ అలాగే 1,000 కిలోల చికెన్ని అనారోగ్యకరమైన విధానంలో స్టోర్ చేయగా, వాటిని ధ్వంసం చేశారు అధికారులు.
తాజా వార్తలు
- అమెజాన్: 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్
- భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
- అమెరికాలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!
- గల్ఫ్ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ప్రారంభం..!!
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త







