జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ కేవీ కృష్ణారావు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- January 30, 2016
జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ కేవీ కృష్ణారావు మృతిపట్ల సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సంతాపం ప్రకటించారు. ఈమేరకు ఇవాళ ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కృష్ణారావు కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాడ సానుభూతిని తెలిపారు. కృష్ణారావు నాలుగు దశాబ్దాలకు పైగా ఆర్మీలో అనన్య సేవలందించారని పేర్కొన్నారు. ఇవాళ కృష్ణారావు మృతిచెందిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







