ప్రొ కబడ్డి లీగ్2016 పోటీలను ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి

- January 30, 2016 , by Maagulf
ప్రొ కబడ్డి లీగ్2016 పోటీలను ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో ప్రొ కబడ్డి లీగ్2016 పోటీలను ప్రారంభించారు. వైజాగ్యూ ముంబా జట్ల మధ్య జరుగుతున్న ప్రారంభ మ్యాచ్ ను చంద్రబాబు, నటుడు అమీర్ ఖాన్ తిలకిస్తున్నారు. అంతకు ముందు పోటీల సందర్భంగా తొడగొట్టి క్రీడాకారులను ముఖ్యమంత్రి ఉత్సాహ పరిచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com