మే 29 నుంచి మస్కట్లో లాక్డౌన్ ఎత్తివేత
- May 28, 2020
మస్కట్:కోవిడ్-19 నేపథ్యంలో ఏర్పాటయిన సుప్రీం కమిటీ, మే 29 నుంచి మస్కట్లో లాక్డౌన్ని ఎత్తివేయనున్నట్లు వెల్లడించింది. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ సయ్యిద్ హమౌద్ బిన్ ఫైసల్ అల్ బుసైది నాయకత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 50 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులకు హాజరవ్వాలని సుప్రీం కమిటీ సూచించింది. కాగా, ముట్రాహ్ హెల్త్ ఐసోలేషన్ ఎత్తివేతపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాగా, కొంతమంది ఉద్యోగులు తమ యాన్యువల్ లీవ్స్ని వినియోగించుకోవచ్చని కూడా సుప్రీం కమిటీ సూచించింది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, సెలవుల విషయమై సరైన నిర్ణయం తీసుకుంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు మాత్రం కొన్నాళ్ళపాటు తీసుకోవాల్సి వుంటుందని సుప్రీం కమిటీ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- నిజమా లేదా నకిలీనా? CPA మార్గదర్శకాలు జారీ..!!
- కువైట్ కార్ల వేల ప్రాజెక్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఖతార్ బ్యాంకులు స్ట్రాంగ్ గ్రోత్..!!
- బహ్రెయిన్ లో హెల్త్ టూరిజం వీసా, కొత్త పర్యవేక్షక కమిటీ..!!
- ఫిబ్రవరి 1న దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగింపు..!!
- నాన్-సౌదీల నియామకాలపై ఖివా క్లారిటీ..!!
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం







