మే 29 నుంచి మస్కట్లో లాక్డౌన్ ఎత్తివేత
- May 28, 2020
మస్కట్:కోవిడ్-19 నేపథ్యంలో ఏర్పాటయిన సుప్రీం కమిటీ, మే 29 నుంచి మస్కట్లో లాక్డౌన్ని ఎత్తివేయనున్నట్లు వెల్లడించింది. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ సయ్యిద్ హమౌద్ బిన్ ఫైసల్ అల్ బుసైది నాయకత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 50 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులకు హాజరవ్వాలని సుప్రీం కమిటీ సూచించింది. కాగా, ముట్రాహ్ హెల్త్ ఐసోలేషన్ ఎత్తివేతపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాగా, కొంతమంది ఉద్యోగులు తమ యాన్యువల్ లీవ్స్ని వినియోగించుకోవచ్చని కూడా సుప్రీం కమిటీ సూచించింది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, సెలవుల విషయమై సరైన నిర్ణయం తీసుకుంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు మాత్రం కొన్నాళ్ళపాటు తీసుకోవాల్సి వుంటుందని సుప్రీం కమిటీ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







