రియాద్ : ప్రైవేట్ ఉద్యోగులు విధుల్లో చేరొచ్చని ప్రకటించిన సౌదీ ప్రభుత్వం
- May 28, 2020
కరోనా వైరస్ సంక్షోభం తర్వాత లాక్ డౌన్ ఆంక్షలను ఒక్కొక్కటిగా సడలిస్తోంది సౌదీ అరేబియా ప్రభుత్వం. అందులో భాగంగా ప్రైవేట్ ఉద్యోగులు ఇక నుంచి ఆఫీసులకు వెళ్లొచ్చని వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు సౌదీ అరేబియా మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే..ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కూడా అధికారులు సూచించారు. మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయం ప్రకారం నేటి నుంచే ప్రైవేట్ సంస్థలు తెరుచుకోనున్నాయి.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







