రియాద్ : ప్రైవేట్ ఉద్యోగులు విధుల్లో చేరొచ్చని ప్రకటించిన సౌదీ ప్రభుత్వం
- May 28, 2020
కరోనా వైరస్ సంక్షోభం తర్వాత లాక్ డౌన్ ఆంక్షలను ఒక్కొక్కటిగా సడలిస్తోంది సౌదీ అరేబియా ప్రభుత్వం. అందులో భాగంగా ప్రైవేట్ ఉద్యోగులు ఇక నుంచి ఆఫీసులకు వెళ్లొచ్చని వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు సౌదీ అరేబియా మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే..ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కూడా అధికారులు సూచించారు. మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయం ప్రకారం నేటి నుంచే ప్రైవేట్ సంస్థలు తెరుచుకోనున్నాయి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







