ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు
- May 28, 2020అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనామహమ్మారి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరోసారి పాజిటివ్ కేసులు పెరిగాయి.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ లో కొత్తగా 54 కేసులు నమోదైనట్లు పేర్కొంది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,8417కి చేరింది. అలాగే 45 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 1958 మంది కోలుకుని ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 824 మంది చికిత్స పొందుతున్నారు. కర్నూల్ లో ఒకరు మృతి చెందారు. గత 24 గంటల్లో మొత్తం 9,558 శాంపిల్స్ ను పరీక్షించారు. కాగా ఇప్పటివరకూ 59 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన 45 కేసులలో నెల్లూరులో 2 , గుంటూరు లో 1 , చిత్తూరు లో 1 కోయంబేడు నుంచి మొత్తం 4గురు వచ్చారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం
- జీసీసీ పౌరులకు శుభవార్త..ఇక 5 ఏళ్ల వీసాలు మంజూరు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం