భారతీయ వలసదారుడి ఆత్మహత్య
- June 02, 2020కువైట్ సిటీ: భారత వలసదారుడొకరు, సలిహియా ప్రాంతంలోని ఓ టవర్లోని 29వ ఫ్లోర్ నుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడ్ని, ఆ టవర్లో పనిచేసే టెక్నీషియన్గా గుర్తించారు. ప్రాథమిక విచారణ అనంతరం ఈ ఘటనను ఆత్మహత్యగా రిజిస్టర్ చేశారు. ఈ రోజు ఇది మూడో ఆత్మహత్య ఘటన. ఘటనపై ప్రాసిక్యూషన్కి సమాచారం అందించారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?