భారతీయ వలసదారుడి ఆత్మహత్య
- June 02, 2020
కువైట్ సిటీ: భారత వలసదారుడొకరు, సలిహియా ప్రాంతంలోని ఓ టవర్లోని 29వ ఫ్లోర్ నుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడ్ని, ఆ టవర్లో పనిచేసే టెక్నీషియన్గా గుర్తించారు. ప్రాథమిక విచారణ అనంతరం ఈ ఘటనను ఆత్మహత్యగా రిజిస్టర్ చేశారు. ఈ రోజు ఇది మూడో ఆత్మహత్య ఘటన. ఘటనపై ప్రాసిక్యూషన్కి సమాచారం అందించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన