భారతీయ వలసదారుడి ఆత్మహత్య
- June 02, 2020
కువైట్ సిటీ: భారత వలసదారుడొకరు, సలిహియా ప్రాంతంలోని ఓ టవర్లోని 29వ ఫ్లోర్ నుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడ్ని, ఆ టవర్లో పనిచేసే టెక్నీషియన్గా గుర్తించారు. ప్రాథమిక విచారణ అనంతరం ఈ ఘటనను ఆత్మహత్యగా రిజిస్టర్ చేశారు. ఈ రోజు ఇది మూడో ఆత్మహత్య ఘటన. ఘటనపై ప్రాసిక్యూషన్కి సమాచారం అందించారు.
తాజా వార్తలు
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!