భారతీయ వలసదారుడి ఆత్మహత్య
- June 02, 2020కువైట్ సిటీ: భారత వలసదారుడొకరు, సలిహియా ప్రాంతంలోని ఓ టవర్లోని 29వ ఫ్లోర్ నుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడ్ని, ఆ టవర్లో పనిచేసే టెక్నీషియన్గా గుర్తించారు. ప్రాథమిక విచారణ అనంతరం ఈ ఘటనను ఆత్మహత్యగా రిజిస్టర్ చేశారు. ఈ రోజు ఇది మూడో ఆత్మహత్య ఘటన. ఘటనపై ప్రాసిక్యూషన్కి సమాచారం అందించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!
- మరోసారి బహిరంగ క్షమాపణలు తెలిపిన రాందేవ్ బాబా
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ