సెప్టెంబర్లో హరామైన్ ట్రెయిన్
- June 02, 2020
జెడ్డా: హరామైన్ ట్రెయిన్ తిరిగి సెప్టెంబర్లో పట్టాలెక్కనుంది. ఈ మేరకు హరామైన్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. మక్కా మరియు మదీనా మధ్య ప్రయాణీంచేవారి కోసం దీన్ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రద్దీని తట్టుకునేలా అన్ని డెస్టినేషన్స్ని కవర్ చేసేలా వర్క్ చాలా వేగంగా నడుస్తోందని హరామైన్ రైల్ ప్రాజెక్ట్ పేర్కొంది. జులై నుంచి ఆగస్ట్ మధ్యలో కెపాసిటీని పెంచేందుకు అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా పనిచేయనున్నారు. ప్రస్తుతం ఏ తేదీ నుంచి హరామైన్ ట్రెయిన్ తిరిగి పట్టాలెక్కుతుందన్నదానిపై సమాచారం వెల్లడించలేమని లేదని నిర్వాహకులు తెలిపారు. ఆగస్ట్లో మాత్రం ఇ-టిక్కెట్స్ని బుక్ చేసుకునేందుకు వీలు కలుగుతుంది.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







