నేటి నుంచి అందుబాటులోకి మనీ ఎక్స్ఛేంజెస్
- June 02, 2020
కువైట్: అల్ ముజైని ఎయ్స్ఛేంజ్, తమ కార్యకలాపాల్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మినిస్టీరియల్ ప్రకటన ప్రకారం అల్ ముజైనికి చెందిన అన్ని కో-ఆపరేటివ్స్ అలాగే కమర్షియల్ బ్రాంచ్లు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో వుంటాయి. కాగా, కొన్ని బ్యాంకులు కూడా తమకు చెందిన కొన్ని బ్రాంచ్లు నేటి నుంచి వినియోగదారులకు సేవలందించనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు