నేటి నుంచి అందుబాటులోకి మనీ ఎక్స్ఛేంజెస్
- June 02, 2020
కువైట్: అల్ ముజైని ఎయ్స్ఛేంజ్, తమ కార్యకలాపాల్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మినిస్టీరియల్ ప్రకటన ప్రకారం అల్ ముజైనికి చెందిన అన్ని కో-ఆపరేటివ్స్ అలాగే కమర్షియల్ బ్రాంచ్లు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో వుంటాయి. కాగా, కొన్ని బ్యాంకులు కూడా తమకు చెందిన కొన్ని బ్రాంచ్లు నేటి నుంచి వినియోగదారులకు సేవలందించనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







