నేటి నుంచి అందుబాటులోకి మనీ ఎక్స్‌ఛేంజెస్‌

- June 02, 2020 , by Maagulf
నేటి నుంచి అందుబాటులోకి మనీ ఎక్స్‌ఛేంజెస్‌

కువైట్: అల్‌ ముజైని ఎయ్స్‌ఛేంజ్‌, తమ కార్యకలాపాల్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మినిస్టీరియల్‌ ప్రకటన ప్రకారం అల్‌ ముజైనికి చెందిన అన్ని కో-ఆపరేటివ్స్‌ అలాగే కమర్షియల్‌ బ్రాంచ్‌లు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో వుంటాయి. కాగా, కొన్ని బ్యాంకులు కూడా తమకు చెందిన కొన్ని బ్రాంచ్‌లు నేటి నుంచి వినియోగదారులకు సేవలందించనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com