నేటి నుంచి అందుబాటులోకి మనీ ఎక్స్ఛేంజెస్
- June 02, 2020కువైట్: అల్ ముజైని ఎయ్స్ఛేంజ్, తమ కార్యకలాపాల్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మినిస్టీరియల్ ప్రకటన ప్రకారం అల్ ముజైనికి చెందిన అన్ని కో-ఆపరేటివ్స్ అలాగే కమర్షియల్ బ్రాంచ్లు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో వుంటాయి. కాగా, కొన్ని బ్యాంకులు కూడా తమకు చెందిన కొన్ని బ్రాంచ్లు నేటి నుంచి వినియోగదారులకు సేవలందించనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన