సెప్టెంబర్లో హరామైన్ ట్రెయిన్
- June 02, 2020జెడ్డా: హరామైన్ ట్రెయిన్ తిరిగి సెప్టెంబర్లో పట్టాలెక్కనుంది. ఈ మేరకు హరామైన్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. మక్కా మరియు మదీనా మధ్య ప్రయాణీంచేవారి కోసం దీన్ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రద్దీని తట్టుకునేలా అన్ని డెస్టినేషన్స్ని కవర్ చేసేలా వర్క్ చాలా వేగంగా నడుస్తోందని హరామైన్ రైల్ ప్రాజెక్ట్ పేర్కొంది. జులై నుంచి ఆగస్ట్ మధ్యలో కెపాసిటీని పెంచేందుకు అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా పనిచేయనున్నారు. ప్రస్తుతం ఏ తేదీ నుంచి హరామైన్ ట్రెయిన్ తిరిగి పట్టాలెక్కుతుందన్నదానిపై సమాచారం వెల్లడించలేమని లేదని నిర్వాహకులు తెలిపారు. ఆగస్ట్లో మాత్రం ఇ-టిక్కెట్స్ని బుక్ చేసుకునేందుకు వీలు కలుగుతుంది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం