యూ.ఏ.ఈ:లిమిటెడ్ విమానాలతో ఎయిర్ పోర్టుల పునఃప్రారంభం
- June 04, 2020
యూ.ఏ.ఈ:లిమిటెడ్ విమానాలతో విమానాశ్రయాల్ని నిర్వహించేందుకు యూఏఈ అనుమతులు జారీ చేసింది. ఎతిహాద్, ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్, ఎయిర్ అరేబియా సంస్థలకు ఈ అనుమతులు జారీ అయ్యాయి. అబుధాబి, దుబాయ్ మరియు షార్జా విమానాశ్రయాలకు ఈ సంస్థలు సేవలు అందిస్తాయని నేషనల్ క్రౌసిస్ అండ్ ఎమర్జన్సీ మేనేజ్మెంట్ అథారిటీ అధికార ప్రతినిది¸ డాక్టర్ సైఫ్ అల్ దహెరి చెప్పారు. దుబాయ్ సివిల్ ఏవియేషన్ ప్రెసిడెంట్, ఎమిరేట్స్ గ్రూప్ ఛైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్, ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రస్తుతం కేవలం ట్రాన్సిట్ మరియు ప్రత్యేక విమానాలు మాత్రమే నడుస్తున్నాయి ఆయా విమానాశ్రయాల నుంచి. కరోనా వైరస్ నేపథ్యంలో, అన్ని విభాగాలూ అప్రమత్తంగా వున్నాయనీ, సంబంధిత ప్రోటోకాల్స్కి అనుగుణంగా అన్ని వ్యవహారాలూ నడుస్తాయని అధికార యంత్రాంగం పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







