ప్రొటోకాల్ ఉల్లంఘన: 32 సంస్థల మూసివేత
- June 04, 2020
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ మునిసిపల్ అండ్ రూరల్ ఎఫైర్స్, మొత్తం 32 సంస్థల్ని కరోనా వైరస్ ప్రికాషనరీ మెజర్స్ - ప్రివెంటివ్ ప్రొటోకాల్స్ ఉల్లంఘనకు సంబంధించి మూసివేసినట్లు వెల్లడించింది. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ టీవ్స్ు, పలు ఉల్లంఘనల్ని గుర్తించాయి. ఆదివారం నుంచి మంగళవారం వరకు కింగ్డమ్ లో ఈ తనిఖీలు జరిగాయి. ఉల్లంఘనకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోబడ్తాయని అధికార యంత్రాంగం పేర్కొంది. రెండో ఫేస్ కర్ఫ్యూ రిలాక్సేషన్స్ పీరియడ్లో మొత్తం 2256 ఉల్లంఘనలు నమోదయ్యాయి. కరోనా వైరస్ హెల్త్ మెజర్స్కి సంబంధించిన ఉల్లంఘనలు 434 కాగా, ఓవర్ క్రౌడింగ్కి సంబంధించి 121, వర్కర్స్ అకామడేషన్లో ఓవర్ క్రౌడింగ్ 83 ఉల్లంఘనలు నమోదయ్యాయి. పర్మిట్ లేకపోవడానికి సంబంధించి 606 ఉల్లంఘనలు, వర్కింగ్ అవర్స్కి సంబంధించి 1,012 ఉల్లంఘనలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







