ప్రొటోకాల్ ఉల్లంఘన: 32 సంస్థల మూసివేత
- June 04, 2020
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ మునిసిపల్ అండ్ రూరల్ ఎఫైర్స్, మొత్తం 32 సంస్థల్ని కరోనా వైరస్ ప్రికాషనరీ మెజర్స్ - ప్రివెంటివ్ ప్రొటోకాల్స్ ఉల్లంఘనకు సంబంధించి మూసివేసినట్లు వెల్లడించింది. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ టీవ్స్ు, పలు ఉల్లంఘనల్ని గుర్తించాయి. ఆదివారం నుంచి మంగళవారం వరకు కింగ్డమ్ లో ఈ తనిఖీలు జరిగాయి. ఉల్లంఘనకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోబడ్తాయని అధికార యంత్రాంగం పేర్కొంది. రెండో ఫేస్ కర్ఫ్యూ రిలాక్సేషన్స్ పీరియడ్లో మొత్తం 2256 ఉల్లంఘనలు నమోదయ్యాయి. కరోనా వైరస్ హెల్త్ మెజర్స్కి సంబంధించిన ఉల్లంఘనలు 434 కాగా, ఓవర్ క్రౌడింగ్కి సంబంధించి 121, వర్కర్స్ అకామడేషన్లో ఓవర్ క్రౌడింగ్ 83 ఉల్లంఘనలు నమోదయ్యాయి. పర్మిట్ లేకపోవడానికి సంబంధించి 606 ఉల్లంఘనలు, వర్కింగ్ అవర్స్కి సంబంధించి 1,012 ఉల్లంఘనలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







