పైప్లైన్ ప్రమాదంలో ఆరుగురు కార్మికుల మృతి
- June 12, 2020
రియాద్: అండర్గ్రౌండ్ వాటర్ పైప్లైన్ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందిన ఘటన రియాద్లోని అజిజియాహ్లో చోటు చేసుకుంది. రియాద్ సివిల్ డిఫెన్స్ అధికార ప్రతినిది¸ వెల్లడించిన వివరాల ప్రకారం, అండర్గ్రౌండ్ వాటర్ పైప్లైన్ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 400 మీటర్ల పొడవున్న పైప్లైన్లో ఆరుగురు వ్యక్తులు చిక్కుకుపోయారు. కన్స్ట్రక్షన్ సైట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సివిల్ డిఫెన్స్ సిబ్బంది పైప్లోలైన్లో చిక్కుకుపోయినవారిని అచేతనావస్థలో బయటకు తీయడం జరిగింది. కాగా, మెడికల్ టీమ్స్ ఆ ఆరుగుర్ని పరీక్షింగా, అప్పటికే వారు మృతి చెందినట్లు తేలింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







