ఫేస్‌బుక్‌ స్కామ్ పేజ్‌ పట్ల అప్రమత్తంగా వుండాలి

- June 17, 2020 , by Maagulf
ఫేస్‌బుక్‌ స్కామ్ పేజ్‌ పట్ల అప్రమత్తంగా వుండాలి

మనామా:మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, ‘యాంటీ సైబర్‌ క్రైమ్’ పేరుతో ప్రచారంలో వున్న ఫేస్‌బుక్‌ పేజ్‌ పట్ల అప్రమత్తంగా వుండాలని బహ్రెయిన్‌ సిటిజన్స్‌కి సూచించింది. ఫేక్‌ ప్రచారానికి ఈ ఫేస్‌బుక్‌ పేజ్‌ పాల్పడుతున్నట్లు మినిస్ట్రీ హెచ్చరించింది. యాంటీ సైబర్‌ క్రైమ్ పేరుతో స్కామ్ ఫేజ్‌ బుక్‌ పేజ్‌ రన్‌ అవుతోందనీ, బహ్రెయిన్‌ వెలుపల దీన్ని నిర్వహిస్తున్నారని మినిస్ట్రీ పేర్కొంది. హాట్‌లైన్‌ నెంబర్‌ 992కి స్కామ్ లింక్స్‌పై ఫిర్యాదు చేయవచ్చునని మినిస్ట్రీ సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com