ఫేస్బుక్ స్కామ్ పేజ్ పట్ల అప్రమత్తంగా వుండాలి
- June 17, 2020
మనామా:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ‘యాంటీ సైబర్ క్రైమ్’ పేరుతో ప్రచారంలో వున్న ఫేస్బుక్ పేజ్ పట్ల అప్రమత్తంగా వుండాలని బహ్రెయిన్ సిటిజన్స్కి సూచించింది. ఫేక్ ప్రచారానికి ఈ ఫేస్బుక్ పేజ్ పాల్పడుతున్నట్లు మినిస్ట్రీ హెచ్చరించింది. యాంటీ సైబర్ క్రైమ్ పేరుతో స్కామ్ ఫేజ్ బుక్ పేజ్ రన్ అవుతోందనీ, బహ్రెయిన్ వెలుపల దీన్ని నిర్వహిస్తున్నారని మినిస్ట్రీ పేర్కొంది. హాట్లైన్ నెంబర్ 992కి స్కామ్ లింక్స్పై ఫిర్యాదు చేయవచ్చునని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు