ఒమన్:1,318 కొత్త కేసులు, 3 మరణాలు

- June 23, 2020 , by Maagulf
ఒమన్:1,318 కొత్త కేసులు, 3 మరణాలు

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, దేశంలో కొత్తగా 1,318 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు వెల్లడించింది. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, మొత్తం 853 మంది ఒమనీయులు, 465 రెసిడెంట్స్‌ కరోనా బారిన పడ్డారు తాజాగా. ఇదిలా వుంటే, గడచిన 24 గంటల్లో 3,940 పరీక్షలు నిర్వహించారు. మొత్తం మరణాల సంఖ్య 140గా వుంది. 871 మంది కరోనా నుంచి కోలుకున్నారు గడచిన 24 గంటల్లో. ఇప్పటిదాకా  కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 17,279గా వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com