దుబాయ్:బస్ సర్వీసుల్లో నాణ్యత పెంచేలా స్మార్ట్ ఫ్లాట్ఫామ్..
- June 25, 2020
దుబాయ్:ప్రజా రవాణాను మెరుగు పరిచేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు దుబాయ్ రోడ్డు రవాణా అధికారులు. ఇందులో భాగంగా ప్రయాణికులకు మరింత సురక్షితమైన, సౌకర్యమైన ప్రయాణాన్ని కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సలాహాలు కోరుతూ ప్రతి బస్సు డిపోల్లోనూ ప్రత్యేకంగా ట్యాబ్లు ఏర్పాట్లు చేసింది. ఈ స్మార్ట్ సిస్టం ద్వారా బస్సు డ్రైవర్లు తమ ప్రయాణం తర్వాత ఏమైన లోటు పాట్లు ఉన్నా, కొత్త ఆలోచనలు, సలహాలు రోడ్డు, రవాణా అధికారులతో పంచుకోవచ్చు. డ్రైవర్ల సలహాలు ఆమోదయోగ్యంగా ఉంటే వాటిని అమలు చేసేందుకు వెనుకడబోమని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. స్ట్రాటజిక్ లక్ష్యాలను సాధించేందుకు, డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్మార్ట్ విధానంతో మెరుగైన ఆలోచనలను పంచుకునే వెసులుబాటు కలుగుతుందని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం