ఎయిర్ ట్రాఫిక్ పునఃప్రారంభంపై నిర్ణయం జరగాల్సి వుంది.!
- June 26, 2020
ఒమన్:మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డాక్టర్ అహ్మద్ అల్ ఫుతైసి వెల్లడించిన వివరాల ప్రకారం, ఎయిర్ ట్రాఫిక్ పునఃప్రారంభంపై ఇంకా నిర్ణయం జరగాల్సి వుంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. నిర్ణయం ఒకసారి జరిగాక, దాన్ని వెల్లడిస్తామని మిన్టిర్ చెబుతున్నారు. ప్రస్తుతం రి-పాట్రియేషన్ కోసం ప్రత్యేక విమానాలు నడుపుతున్నామనీ, అలాగే ఎయిర్ కార్గో నడుస్తోందని చెప్పారు మినిస్టర్. కొన్ని దేశాలు ఇంకా తమ ఎయిర్పోర్టులను తెరిచేందుకు సుముఖంగా లేవనీ, కొన్ని దేశాలు హెల్త్ రిక్వైర్మెంట్స్ కోరుతున్నాయనీ, ఈ నేపథ్యంలో నిర్ణయం కాస్త జాప్యమవుతోందని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన