టాయిలెట్ టిష్యూస్ దొంగతనం: ఆరు నెలల జైలు శిక్ష
- June 26, 2020
అబుధాబి:టాయిలెట్ టిష్యూస్ దొంగతనం కేసులో స్టోర్ కీపర్ అలాగే క్రేన్ ఆపరేటర్కి న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మొత్తం 42,000 దిర్హావ్ుల విలువైన టాయిలెట్ టిష్యూస్ని నిందితులు అబాదుబీ కంపెనీకి చెందిన ఓ వేర్ హౌస్ నుంచి దొంగిలించినట్లు అభియోగాలు మోపబడ్డాయి. లోవర్ కోర్ట్ ఇచ్చిన తీర్పుని కోర్ట్ & ఆఫ్ కస్సాషన్ సమర్థించింది. ఓ పేపర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీకి చెందిన వేర్ హౌస్ నుంచి నిందితులు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఇంటర్నల్ ఆడిట్ మరియు ఇన్వెస్టిగేషన్లో ఈ దొంగతనం వెలుగు చూసింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







