వందే భారత్ మిషన్ 4: గల్ఫ్ పై స్పెషల్ ఫోకస్
- June 27, 2020
గల్ఫ్ సహా పలు దేశాల నుంచి భారతీయుల్ని స్వదేశానికి రప్పించేందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. నాలుగో ఫేజ్ వందే భారత్ మిషన్, పూర్తిగా గల్ఫ్ మీద ఫోకస్తో చేపట్టనున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. జిసిసి దేశాలు అలాగే మలేసియా, సింగపూర్ సహా కొన్ని దేశాల నుంచి భారతీయుల్ని స్వదేశానికి తరలించనున్నామని భారత మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు. జులై 3 నుంచి నాలుగో ఫేజ్ వందే భారత్ మిషన్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారాయన. ఇప్పటికే వందే భారత్ మిషన్ ద్వారా 3,64,209 మంది భారతీయుల్ని 50 దేశాల నుంచి ఐదు ఖండాల నుంచి స్వదేశానికి తరలించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







